
పారిశుధ్య కార్మికులకు అండగా ఉంటా
జ్యోతినగర్(రామగుండం): పారిశుధ్య కార్మికులకు ఇల్లు నిర్మించే బాధ్యత తనదేనని రామగుండం ఎ మ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్ అన్నారు. ఎన్టీపీసీలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పారిశు ధ్య కార్మికులకు మంగళవారం దుస్తులు పంపిణీ చే సి మాట్లాడారు. పారిశుధ్య కార్మికుల సేవలు అమూల్యమైనవని కొనియాడారు. అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
చలివేంద్రం ప్రారంభం
గోదావరిఖని: మున్సిపల్ చౌరస్తాలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ చలివేంద్రం ప్రారంభించారు.
అన్నదాతకు కాంగ్రెస్ అండ
రామగుండం: కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతకు అండగా ఉంటోందని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ఠాకూర్ అన్నారు. అంతర్గాం మండలం పెద్దంపేటలో ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడా రు. మహేశ్, తిరుపతిగౌడ్, హన్మాన్రెడ్డి, రాజలింగం, కుమార్గౌడ్, రవీందర్ పాల్గొన్నారు.
రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్