
రైతుల సంక్షేమమే ధ్యేయం
పాలకుర్తి/ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): రైతు ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎ మ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ అన్నారు. వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించి మా ట్లాడారు. అనంతరం జయ్యారంలో సన్నబి య్యం లబ్ధిదారులతో కలిసి భోజనం చేశారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నా రు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి ప్రమోద్కుమార్, ఏఈవోలు శశి ధర్, యోజన, సింగిల్విండో చైర్మన్ బయ్యపు మనోహర్రెడ్డి, పుట్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి, ఎమ్మెల్యే సతీమణి మనాలీ ఠాకూర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సూర సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.