డ్రోన్లతో వృద్ధురాలి ఆచూకీ కోసం గాలింపు | - | Sakshi
Sakshi News home page

డ్రోన్లతో వృద్ధురాలి ఆచూకీ కోసం గాలింపు

Oct 30 2025 7:41 AM | Updated on Oct 30 2025 7:41 AM

డ్రోన

డ్రోన్లతో వృద్ధురాలి ఆచూకీ కోసం గాలింపు

డ్రోన్లతో వృద్ధురాలి ఆచూకీ కోసం గాలింపు

జామి: మండలకేంద్రంలోని కొత్తలి వీధికి చెందిన కసిరెడ్డి కొండమ్మ (70) సోమవారం నుంచి కనిపించడం లేదని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై జామి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె గోస్తనీ నదివైపు బహిర్భుమికి వెళ్లిందని స్థానికులు చెప్పడంతో గోస్తనీనదిలో వృద్ధురాలు గల్లంతైనట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జామి ఎస్సై జనార్దన్‌ డ్రోన్ల సహాయంతో ఆమె ఆచూకీ కోసం పరిశీలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో గురువారం మళ్లీ గాలింపు చేపడతామని పోలీసులు తెలిపారు.

డ్రోన్లతో వృద్ధురాలి ఆచూకీ కోసం గాలింపు1
1/1

డ్రోన్లతో వృద్ధురాలి ఆచూకీ కోసం గాలింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement