మద్దతు ధర కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

మద్దతు ధర కల్పించాలి

May 20 2025 1:19 AM | Updated on May 20 2025 1:19 AM

మద్దతు ధర కల్పించాలి

మద్దతు ధర కల్పించాలి

పైనాపిల్‌కు ప్రభుత్వ పరంగా మద్దతు ధరలు కల్పించాలి. గత సంవత్సరం కంటే ఈ ఏడాది దిగుబడి బాగా ఉంటుందని ఆశిస్తు న్నాం. సంతల్లోకి తెచ్చి విక్రయిస్తుంటే ఒక్కో పైనాపిల్‌ సీజన్‌ ఆఖరులో రూ.5కు పడిపోయి న సందర్భాలున్నాయి.

– ఎస్‌.ఫల్గుణరావు, పాండ్ర

గిరిజన సంతలు ఇలా..

పైనాపిల్‌ వ్యాపారం సంతల్లో కూడా జోరుగా సాగుతుంది. సీతంపేటలో సోమవారం, మర్రిపాడులో బుధవారం, దోనుబాయిలో గురువారం, పొల్ల, కుశిమిలలో శనివారం వారపు సంతలు జరుగుతా యి. ఇక్కడకు వ్యాపారులు వచ్చి పంటను కొనుగో లు చేస్తారు. కొన్నిసార్లు వ్యాపారులు సిండికేట్‌గా మారి నాణ్యతను బూచిగా చూపి పంటను చౌకగా దోచుకుంటారన్నది గిరిజన రైతుల ఆరోపణ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement