
పల్నాడు
ఆదివారం శ్రీ 25 శ్రీ మే శ్రీ 2025
రాజధాని అమరావతిలో చెరువు భూమికి రెక్కలు వచ్చాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక డెప్యూటీ కలెక్టర్ ఈ భూములను నిబంధనలకు విరుద్ధంగా ఫ్రీ హోల్డ్ చేయించారు. తమ వారి పేరుతో రిజిస్ట్రేషన్లు చేయించేసు కున్నారు. ఫ్రీ హోల్డ్ విషయంలో గానీ, రిజిస్ట్రేషన్లు చేయించే విషయంలో గానీ నిబంధనలు పాటించలేదు. ప్రభుత్వం ఈ భూములపై నిషేధం విధించిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్లు జరగడం గమనార్హం.
న్యూస్రీల్

పల్నాడు

పల్నాడు

పల్నాడు