● మరమ్మతులు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

● మరమ్మతులు ప్రారంభం

Jul 17 2025 3:18 AM | Updated on Jul 17 2025 3:18 AM

● మరమ్మతులు ప్రారంభం

● మరమ్మతులు ప్రారంభం

రాయగడ: స్థానిక మెయిన్‌ మార్కెట్‌ నుంచి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం, రాణిగుడఫారానికి అనుసంధానించే రైల్వే అండర్‌ గ్రౌండ్‌ రోడ్డు మరామ్మతు పనులను రైల్వే శాఖ బుధవారం నుంచి ప్రారంభించింది. గత కొద్దిరోజులుగా ఈ మార్గంలో రహదారి పూర్తిగా అధ్వానంగా మారడంతో పాటు అండర్‌ గ్రౌండ్‌ కింద గుంతలు ఏర్పడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. సమస్యలు వివిధ పత్రికల్లో ప్రచురితమవ్వడంతో రైల్వేశాఖ అధికారులు స్పందించారు. ప్రస్తు తం ఈ మార్గంలో మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో వాహన రాకపోకలు నిలిపివేశారు. ఈనెల 28 వరకు పనులు కొనసాగుతాయని పేర్కొన్నారు. దీంతో వాహనాలు ఫ్‌లై ఓవర్‌ బ్రిడ్జి మీదుగా వెళ్తున్నాయి. అయితే ఫ్‌లై ఓవర్‌పై వాహన రాకపోకల వలన రద్దీ ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement