విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Dec 12 2025 6:03 AM | Updated on Dec 12 2025 6:03 AM

విజయవ

విజయవాడ సిటీ

u8లో ‘ఈయన పేరు కొండేటి శ్రీనివాసరావు. మంతెన గ్రామానికి చెందిన రైతు. గత నెల 28న లారీ ధాన్యం సుమారు 600 కట్టలు మిల్లుకు పంపారు. ఆర్‌ఎస్‌కేలో వివరాలు నమోదు చేయించారు. ఇందులో 38 కట్టల (కట్ట 40 కిలోలు) లెక్కలు రైతు ఖాతాలో చూపలేదు. దాన్యం లోడు కోసం చూస్తున్నాం..అందులో నమోదు చేస్తాం అని కొనుగోలు కేంద్రం సిబ్బంది చెప్పారు. మిల్లుకు వెళ్లిన ధాన్యానికి లెక్క లేకపోవటం ఏంటి? మిల్లర్లు, అధికారులు అంతా మిలాఖత్‌ అయ్యారంటూ వాపోతున్నారు.

గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా బేగ్‌

విస్సన్నపేట ఎంపీపీ ఎన్నిక ఏకగ్రీవం

మర్యాదపూర్వక కలయిక

ఎన్టీఆర్‌ జిల్లా
u8లో

7

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా విజయవాడ నగరానికి చెందిన ఎంఎస్‌ బేగ్‌ నియమితులయ్యారు. పశ్చిమ నియోజకవర్గానికి చెందిన బేగ్‌కు పార్టీ శ్రేణులు, ఇతర నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

విస్సన్నపేట ఎంపీపీగా గద్దల మల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా ఆర్డీఓ కె.మాధురి, అబ్జర్వర్‌గా జేసీ ఇలక్కియా వ్యవహరించారు.

మచిలీపట్నంఅర్బన్‌: కృష్ణాజిల్లా నూతన డీఈవో యు.వి.సుబ్బారావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

విజయవాడ సిటీ1
1/4

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ2
2/4

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ3
3/4

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ4
4/4

విజయవాడ సిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement