కక్షసాధింపులో భాగమే.. | - | Sakshi
Sakshi News home page

కక్షసాధింపులో భాగమే..

Sep 18 2025 6:45 AM | Updated on Sep 18 2025 6:45 AM

కక్షసాధింపులో భాగమే..

కక్షసాధింపులో భాగమే..

కక్షసాధింపులో భాగమే..

సాక్షి దినపత్రిక నిజాలను నిర్భయంగా రాస్తోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతోంది. వాయిస్‌ ఆఫ్‌ ది వాయిస్‌ లెస్‌గా నిలిచింది. పాలకుల అవినీతిని ఎత్తిచూపుతోంది. ఇది జీర్ణించుకోలేని ప్రభుత్వం సాక్షిపై కక్ష సాధింపులకు పాల్పడుతోంది. ఆ పత్రిక జర్నలిస్టులను అక్రమ కేసులతో వేధిస్తోంది. ఎడిటర్‌ ధనంజయరెడ్డిపైనా కేసులు నమోదు చేసింది. ఇది పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించడమే. భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమే. ఇది సరైన విధానం కాదు. దీనిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం.

– అవుతు శ్రీశైలజారెడ్డి, డెప్యూటీ మేయర్‌, విజయవాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement