న్యూస్రీల్
శనివారం శ్రీ 16 శ్రీ మే శ్రీ 2026
– 8లో u
ఇంటర్మీడియట్లో ప్రవేశాల కోసం కార్పొరేట్, ప్రయివేటు కళాశాలల యాజమాన్యాలు ఆఫర్లు, రాయితీల పేరిట మభ్యపెడుతున్నాయి. పదో తరగతి పాసైన గ్రామీణ ప్రాంత విద్యార్థులే లక్ష్యంగా చేసుకొని వారి ఏజెంట్లను పంపుతున్నాయి. బహుమతులు, అడ్వాన్స్లు అందజేస్తూ అడ్మిషన్లు చేసుకుంటున్నాయి. తీరా అడ్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్లు చెప్పే వివిధ ఫీజుల వివరాలు తల్లిదండ్రులను షాక్కు గురి చేస్తున్నాయి.
ఫ్రీ సీటు..


