19 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం | - | Sakshi
Sakshi News home page

19 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం

Dec 10 2025 7:33 AM | Updated on Dec 10 2025 7:33 AM

19 మం

19 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం

19 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం

ప్రకటించిన అధికారులు

ఎన్నికై న అభ్యర్థులకు

ధ్రువీకరణ పత్రాలు అందజేత

పెర్కిట్‌/వేల్పూర్‌/ కమ్మర్‌పల్లి/డొంకేశ్వర్‌/ బాల్కొండ: మూడో విడత నామినేష న్‌ల ఉప సంహరణ మంగళవారం ముగిసింది. 19 గ్రామాల సర్పంచ్‌లు ఏకగ్రీ వంగా ఎన్నికయ్యారు. మిగ తా 146 సర్పంచ్‌ స్థానాలకు 548 మంది బరిలో నిలిచారు. నామినేషన్‌ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం పోటీలో ఒక్కరే ఉన్న చోట సర్పంచ్‌ అభ్యర్థులు, వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు అధికారులు ప్రకటించారు. అధికారులు వారికి ధ్రువీకరణపత్రాలను అందజేశారు.

19 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం1
1/8

19 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం

19 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం2
2/8

19 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం

19 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం3
3/8

19 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం

19 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం4
4/8

19 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం

19 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం5
5/8

19 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం

19 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం6
6/8

19 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం

19 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం7
7/8

19 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం

19 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం8
8/8

19 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement