నిజామాబాద్‌ | - | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌

Nov 29 2025 7:49 AM | Updated on Nov 29 2025 7:49 AM

నిజామాబాద్‌

నిజామాబాద్‌

న్యూస్‌రీల్‌

శనివారం శ్రీ 29 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికీ పోటీ చేసి ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యే హక్కు ఉంది. కానీ, ఆ హక్కును కాలరాసే ప్రయత్నాలు చేస్తున్నాయి కొన్ని గ్రామాభివృద్ధి కమిటీలు. పంచాయతీ ఎన్నికలను శాసిస్తున్నాయి. సర్పంచ్‌, వార్డు మెంబర్ల పదవులకు వేలం నిర్వహిస్తూ ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి.

ఈ క్రమంలోనే బోధన్‌ డివిజన్‌ వర్ని మండలంలోని రెండు గ్రామాల్లో నామినేషన్ల తొలిరోజు వీడీసీలు తీర్మానించిన వారే సర్పంచ్‌ స్థానాలకు నామినేషన్లు చేశారు.ఈ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement