
నేడు ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు
● జిల్లా స్థాయిలో 40 మంది
టీచర్ల ఎంపిక
నిజామాబాద్అర్బన్: జిల్లా స్థాయిలో 40 మంది ఉత్తమ టీచర్లుగా ఎంపికయ్యారు. ఈమేరకు జిల్లా విద్యాశాఖ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కలెక్టరేట్లో మంగళవారం ఉత్తమ టీచర్లను ఉన్నతాధికారులు సన్మానించనున్నారు. ఉత్తమ ఉపాధ్యాయులు వీరే..
హెచ్ఎం కేటగిరి : టి హరిచరణ్ (కుకునూర్, వేల్పూర్), టి సురేశ్కుమార్ (డొంకేశ్వర్), డి రవీందర్ (మామిడిపల్లి, ఆర్మూర్), సీహెచ్ రాంప్రసాద్ (కోనాపూర్, కమ్మర్పల్లి).
స్కూల్ అసిస్టెంట్: జి.రాజశేఖర్ (జెడ్పీహెచ్ఎస్, ఏర్గట్ల), ఎస్ మల్లేశ్ (రెంజర్ల), శ్రీనివాస్, ఎం.ప్రశాంత్కుమార్ (బాల్కొండ), ఏ శ్రీనివాస్ (మెండోరా), పి గణేశ్ (ఆలూర్), సయ్యద్ అబ్దుల్ నహీం (నీలా), పి గంగాధర్ (కుకునూర్), ఎం సుజాత (ముచ్కూర్), ఏ లక్ష్మీనారాయణ(ఎడపల్లి), టి సాయిలు (డొంకేశ్వర్), స్వప్న (డిచ్పల్లి), శ్రీనివాసరాజు (టీజీఎంఎస్, బాల్కొండ), ఎస్.స్రవంతి (కేజీబీవీ, ఆర్మూర్).
ఎస్జీటీ: బి.శివకుమార్ (శివతండా, నవీపేట్), పెద్ది రమణ (కుర్నాపల్లి). ఎస్కే అబ్దుల్ (వెల్మల్), ప్రవీణ్ కుమార్రెడ్డి (గుంజిలి), శ్రీనివాస్ (మోతె), ఎన్ విజయలక్ష్మి (నాగేపూర్), రాజు (ఇస్సాపల్లి), వి.సునీత (ఆర్మూర్), టి.వెంకటేశ్వర్లు (బర్ధిపూర్, బోధన్), శృతిమ (శ్రీరాంపూర్), బాల్కొండ, అల్తాఫుద్దీనన్(ఫతేపూర్), డి.నరేంద్ర శేఖర్ (బాగేపల్లి).
ప్రత్యేక అవార్డులు
సీహెచ్ శంకర్ (బోర్గాం, మోపాల్), టి.సాయన్న (ఖిల్లా జీహెచ్ఎస్), హఫీజుద్దీన్న(బెజ్జోరా), ఆదిల్ అహ్మద్ (నిజాంకాలనీ, నిజామాబాద్), శ్రీనివాస్ (చౌట్పల్లి), జి.కిషన్న్ (నారాయణపేట్, జక్రాన్పల్లి), శ్రీనివాస్ (వేంపల్లి, ముప్కాల్), డి.సునీత (నాళేశ్వర్), కే సుజాత (పులాంగ్, నిజామాబాద్), రమేశ్ (మానవతా సదన్, కేర్టేకర్, డిచ్పల్లి).