కష్టపడి పనిచేసేవారికి గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

కష్టపడి పనిచేసేవారికి గుర్తింపు

May 5 2025 9:06 AM | Updated on May 5 2025 9:06 AM

కష్టపడి పనిచేసేవారికి గుర్తింపు

కష్టపడి పనిచేసేవారికి గుర్తింపు

భైంసాటౌన్‌: పార్టీ బలోపేతం కోసం కష్టపడి పనిచేసే వారికి తప్పనిసరిగా గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే పి.రామారావు పటేల్‌ అన్నారు. ఇటీవల బీజేపీ పట్టణ, మండల, జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికై న పలువురికి ఆదివారం పట్టణంలోని ఎస్‌ఎస్‌ ఇండస్ట్రీలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే భైంసా మున్సి పల్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కలిసి పనిచేయాలన్నారు. పదవులు రానివారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు, నియోజకవర్గ, జిల్లా పార్టీ పదవులిస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement