ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ పేలుడు.. ముగ్గురు జవాన్ల మృతి | Three jawans killed in Chhattisgarh IED blast | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ పేలుడు.. ముగ్గురు జవాన్ల మృతి

May 2 2026 3:56 PM | Updated on May 2 2026 4:14 PM

 Three jawans killed in Chhattisgarh IED blast

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌ గఢ్‌ కాంకేర్‌ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలింది. ఈ ప్రమాదంలో   ముగ్గురు జవాన్లు  అక్కడికక్కడే మృతి చెందగా మరోకరికి తీవగాయాలయ్యాయి. అయితే మావోయిస్టులు అమర్చిన మందుపాతరలు తొలగిస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. 

అయితే ఇటీవలే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ కగార్‌ పేరుతో వారి ఏరివేత చేపట్టారు. ఈ నేపథ్యంలో భారీ స్థాయులో లొంగుబాటులు జరిగియి. కొంతమంది అగ్రనేతలు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. ఈ నేపథ్యంలో వారు అమర్చిన ముందుపాతరలను నిర్వీర్యం చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement