గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఉమ్మడి జిల్లాలోని 71 వాహనాల్లో 81,546 మందిని సకాలంలో ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి ప్రాణాలు కాపాడిన సిబ్బంది ప్రజల మన్ననలు పొందారు.
కేసులు బాధితులు
ప్రసవాలు 18,739
అత్యవసర వైద్యసేవలు 14,900
రోడ్డు ప్రమాదాలు 8,712
కడుపునొప్పి 8,445
శ్వాసకోస సమస్యలు 6,464
అంతర్గత కారణాలతో 4,740
గుండె సంబంధిత సమస్యలు 4,734
అపస్మారక స్థితి 4,103
పురుగుమందు తాగినవారు 3,515
మూర్చ వ్యాధిగ్రస్తులు 2,638
ఆత్మహత్య 1,790
వన్యప్రాణుల ప్రమాదాలు 1,527
పక్షవాతం 1,003
అగ్నిప్రమాదాలు 230
ఉమ్మడి జిల్లాలో ఇలా..


