81,546 మంది వినియోగం.. | - | Sakshi
Sakshi News home page

81,546 మంది వినియోగం..

Apr 5 2026 7:36 AM | Updated on Apr 5 2026 7:36 AM

గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఉమ్మడి జిల్లాలోని 71 వాహనాల్లో 81,546 మందిని సకాలంలో ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి ప్రాణాలు కాపాడిన సిబ్బంది ప్రజల మన్ననలు పొందారు.

కేసులు బాధితులు

ప్రసవాలు 18,739

అత్యవసర వైద్యసేవలు 14,900

రోడ్డు ప్రమాదాలు 8,712

కడుపునొప్పి 8,445

శ్వాసకోస సమస్యలు 6,464

అంతర్గత కారణాలతో 4,740

గుండె సంబంధిత సమస్యలు 4,734

అపస్మారక స్థితి 4,103

పురుగుమందు తాగినవారు 3,515

మూర్చ వ్యాధిగ్రస్తులు 2,638

ఆత్మహత్య 1,790

వన్యప్రాణుల ప్రమాదాలు 1,527

పక్షవాతం 1,003

అగ్నిప్రమాదాలు 230

ఉమ్మడి జిల్లాలో ఇలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement