నారాయణపేట | - | Sakshi
Sakshi News home page

నారాయణపేట

Dec 28 2025 7:32 AM | Updated on Dec 28 2025 7:32 AM

నారాయణపేట

నారాయణపేట

న్యూస్‌రీల్‌

ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

622 ఫిర్యాదులు.. 218 కేసులు

మ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్‌, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాల పరిధిలో సైబర్‌ నేరాలకు సంబంధించి గతేడాది (2024)లో మొత్తం 3,003 ఫిర్యాదులు రాగా.. 236 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుత 2025 సంవత్సరంలో 3,625 ఫిర్యాదులు అందగా.. 454 కేసులు నమోదైనట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. ఈ లెక్కన గతేడాదితో పోలిస్తే 622 ఫిర్యాదులు.. 218 కేసులు పెరిగినట్లు తెలుస్తోంది. గత సంవత్సరంలో నమోదైన కేసులతో పోలిస్తే మహబూబ్‌న గర్‌, జోగుళాంబ గద్వా ల, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో సైబర్‌ నేరాల సంఖ్య అధికంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement