చివరి వరకు అందించాలి.. | - | Sakshi
Sakshi News home page

చివరి వరకు అందించాలి..

Dec 9 2025 10:40 AM | Updated on Dec 9 2025 10:40 AM

చివరి వరకు అందించాలి..

చివరి వరకు అందించాలి..

యాసంగి సీజన్‌లోనూ వరిపంట పండించేందుకు వీలుగా నీటి సరఫరా చేయాలి. కేవలం మొక్కజొన్న, వేరుశనగ వంటి ఆరుతడి పంటలకే నీరందిస్తే మేం తీవ్రంగా నష్టపోతాం. కాల్వల వెంట నీరు వృథా కాకుండా మరమ్మతు చేపట్టాలి. చివరి దశలో పంటలు ఎండిపోకుండా ప్రణాళిక ప్రకారం నీటిని సరఫరా చేయాలి.

– ఆలేటి మారయ్య, గట్టురాయిపాకుల, తెలకపల్లి మండలం

రిజర్వాయర్లు నింపుతాం..

కేఎల్‌ఐ ద్వారా ప్రభుత్వం నిర్దేశించిన యాక్షన్‌ ప్లాన్‌ ప్రకారం సాగునీరు సరఫరా చేస్తాం. ఇందుకోసం ముందుగా జిల్లాలోని ప్రధానమైన సాగునీటి రిజర్వాయర్లను నింపుతాం. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు వహిస్తూ యాసంగి పంటలకు నీటి సరఫరా చేపడతాం.

– శ్రీనివాస్‌రెడ్డి, ఈఈ, నీటిపారుదల శాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement