కలెక్టర్‌కు ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌కు ఫిర్యాదు

Jul 17 2025 3:16 AM | Updated on Jul 17 2025 3:16 AM

కలెక్టర్‌కు ఫిర్యాదు

కలెక్టర్‌కు ఫిర్యాదు

ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇవ్వాలని నందిన్నెలోని సదరు రైస్‌ మిల్లుకు కేటాయిస్తే.. మిల్లు యజమాని ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకోవడంపై నందిన్నె గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం రైస్‌ మిల్లు యజమానిపై చర్య తీసుకోవాలంటూ కలెక్టర్‌ బీఎం సంతోష్‌కు వినతిపత్రం అందజేశారు. ఇదిలాఉండగా, ఈ ఽవ్యవహారంపై విచారణ జరుపుతున్న సివిల్‌ సప్లయ్‌ డీఎస్‌ఓ స్వామిని వివరణ కోరేందుకు ‘సాక్షి’ ఫోన్‌ ద్వారా ప్రయత్నించగా స్పందించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement