పల్లె రోడ్లు పట్టని ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

పల్లె రోడ్లు పట్టని ప్రభుత్వం

Jul 17 2025 8:48 AM | Updated on Jul 17 2025 8:48 AM

పల్లె రోడ్లు పట్టని ప్రభుత్వం

పల్లె రోడ్లు పట్టని ప్రభుత్వం

గత వైఎస్సార్‌సీపీ పాలనలో

కూటమి నేతల గగ్గోలు

అప్పట్లో రూ.182.83 కోట్ల

నాబార్డు నిధులు

ఇప్పుడు ఉమ్మడి జిల్లాకు

రూ.42.13 కోట్లు

ఒక్కో నియోజకవర్గానికి

రూ.5కోట్ల పనులకు ప్రతిపాదన

రూ.3కోట్ల పనులకే మంజూరు

ఆళ్లగడ్డ, డోన్‌ నియోజకవర్గాలపై

వివక్ష

నాలుగు

నెలలకే ఛిద్రం

పీఎంజీఎస్‌వై కింద రూ.480.50 లక్షల అంచనాతో కర్నూలు మండలం పసుపుల నుంచి గార్గేయపురం వరకు తొమ్మిది కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం 2024 మార్చి 6న ప్రారంభించి ఈ ఏడాది మార్చి 5న పూర్తి చేశారు. ఈ రోడ్డును ఐదు సంవత్సరాలు నిర్వహించేందుకు రూ.31.21 లక్షలుగా పేర్కొన్నారు. అయితే రోడ్డును ప్రారంభించిన నాలుగు నెలలకే పలు చోట్ల ఛిద్రమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement