ఏడాది పాలనలో ఒరిగిందేమీ లేదు | - | Sakshi
Sakshi News home page

ఏడాది పాలనలో ఒరిగిందేమీ లేదు

Jun 30 2025 12:05 PM | Updated on Jun 30 2025 12:05 PM

ఏడాది పాలనలో ఒరిగిందేమీ లేదు

ఏడాది పాలనలో ఒరిగిందేమీ లేదు

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. పింఛన్లు తప్పించి ఏ పథకం పూర్తిగా అమలు చేయకపోయినా అన్ని చేశామని చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. బాబు చేసిన మోసాన్ని ప్రజలకు వివరించాలన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు పార్టీ ఎళ్లవేళలా అండగా ఉంటుందన్నారు. చంద్రబాబు అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని, ఈ మోసాన్ని ప్రజలు ఏడాది లోపే గమనించారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement