గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Mar 30 2023 1:32 AM | Updated on Mar 30 2023 1:32 AM

నంద్యాల(అర్బన్‌): జిల్లాలోని మహాత్మాజ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ అధికారిణి లక్ష్మీదేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలల ప్రవేశాలకు 4వ తరగతి పాసైన విద్యార్థులు అర్హులని, ఏప్రిల్‌ 4 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని, 16వ తేదీ పరీక్ష ఉంటుందని తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు వెబ్‌సైట్‌ https://mjpapbcwrei. apcfss.in లో వివరాలను నమోదు చేసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement