పునాది దశలోనే ట్యాంకుల నిర్మాణం | - | Sakshi
Sakshi News home page

పునాది దశలోనే ట్యాంకుల నిర్మాణం

Jul 7 2025 6:38 AM | Updated on Jul 7 2025 6:38 AM

పునాది దశలోనే ట్యాంకుల నిర్మాణం

పునాది దశలోనే ట్యాంకుల నిర్మాణం

చిట్యాల : చిట్యాల మున్సిపాలిటీకి అమృత్‌ 2.0 పథకం కింద రూ.12.50 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో మూడు మంచినీటి నిల్వ ట్యాంకుల నిర్మాణంతో పాటు 16 కిలోమీటర్ల పైపులైన్‌ నిర్మాణ పనులు, 1600 ఇళ్లకు రెండు కి.మీ నీటి సరఫరా పైపులైన్‌ పనులను చేపట్టాల్సి ఉంది. ఈ పనులకు ఏడు నెలల క్రితం శంకుస్థాపన చేశారు. కాగా.. ట్యాంకులు బునాది దశలోనే ఉన్నాయి. 16 కిలోమీటర్ల పైప్‌లైన్‌కుగాను 3 కి.మీ పూర్తయింది. సీసీ రోడ్లను ధ్వంసం చేసి పైపులైన్‌ పనులు చేపడుతున్నారు. ధ్వంసం చేసిన సీసీ రోడ్లుకు మరమ్మతులు చేపట్టలేదు. దీంతో ఆయా వార్డుల్లో వాహనదారులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement