31వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

31వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలి

May 11 2025 12:14 PM | Updated on May 15 2025 4:33 PM

రామగిరి(నల్లగొండ) : డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ రెండవ, నాలుగు, ఆరవ సెమిస్టర్‌ విద్యార్థులు మే 31వ తేదీలోగా పరీక్ష ఫీజులు చెల్లించాలని ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సముద్రాల ఉపేందర్‌, డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ అంతటి శ్రీనివాసులు శనివారం ఒక ప్రకటనలో కోరారు. పరీక్షల షెడ్యూల్‌ విడుదలైందని.. ఆరో సెమిస్టర్‌ జూన్‌ 20 నుంచి 25 వరకు, నాలుగో సెమిస్టర్‌ జూన్‌ 26 నుంచి జూలై 2 వరకు, రెండవ సెమిస్టర్‌ పరీక్షలు జూలై 4 నుంచి 10వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement