విత్తనాలు సిద్ధం.. | - | Sakshi
Sakshi News home page

విత్తనాలు సిద్ధం..

May 18 2026 9:37 AM | Updated on May 18 2026 9:37 AM

విత్తనాలు సిద్ధం..

ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల రైతులకు వ్యవసాయ అధికారుల సిఫారస్‌ మేరకు జనుము, జీలుగ, ఆహార ధాన్యాల విత్తనాలు సిద్ధం చేసి ఉంచాం. ఇప్పటికే నారాయణపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు 1,050 క్వింటాళ్ల పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు పంపిణీ చేశాం. వర్షాలు ప్రారంభం కాగానే వరి, కంది తదితర ఆహార ధాన్యాల విత్తనాలను సైతం పీఏసీఎస్‌, రైతు ఆగ్రో కేంద్రాలు, హాకా సెంటర్లలో అందుబాటులో ఉంచుతాం.

– ఆదినారాయణరెడ్డి, రీజియన్‌ మేనేజర్‌,

విత్తన శుద్ధికర్మాగారం, మహబూబ్‌నగర్‌

Advertisement
 
Advertisement
Advertisement