
వరాల జల్లు కురిసేనా..
నేడు జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన
ముఖ్యమంత్రి పర్యటన ఇలా..
● మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్
నుంచి హెలీకాప్టర్లో బయలుదేరుతారు.
● మధ్యాహ్నం 1:45 గంటలకు జటప్రోల్కు చేరుకుంటారు.
● 1:55 గంటలకు జటప్రోలులోని పురాతన మదనగోపాలస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
● 2:10 గంటలకు యంగ్ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
● 2:20 నుంచి సాయంత్రం 4గంటల వరకు జటప్రోలులో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.
● సభలోనే ఇందిరా మహిళాశక్తి కింద మహిళలకు వడ్డీలేని రుణాలను పంపిణీ చేస్తారు.
● సాయంత్రం 4:30 గంటలకు హెలీకాప్టర్ ద్వారా హైదరాబాద్కు తిరుగుపయనమవుతారు.