ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్‌ మోసం | - | Sakshi
Sakshi News home page

ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్‌ మోసం

Dec 15 2025 1:05 PM | Updated on Dec 15 2025 1:05 PM

ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్‌ మోసం

ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్‌ మోసం

¯]lÆ>Þç³NÆŠḥGÐðl$ÃÌôæÅ çÜ$±-™é-Æð‡yìlz

కౌడిపల్లి(నర్సాపూర్‌): ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతారెడ్డి తెలిపారు. ఆదివారం మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ సర్పంచ్‌ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మరోసారి కాంగ్రెస్‌ను నమ్మి మోసపోవద్దన్నారు. గ్రామాల్లో కేసీఆర్‌ చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్‌ చేసిందేమిలేదన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సార రామాగౌడ్‌, దుర్గారెడ్డి, పోలనవీన్‌, శ్రీనివాస్‌, ప్రవీణ్‌కుమార్‌, నవీన్‌గుప్తా శివరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement