డిజిటల్‌ లర్నింగ్‌ పుస్తకం ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ లర్నింగ్‌ పుస్తకం ఆవిష్కరణ

Dec 23 2025 6:51 AM | Updated on Dec 23 2025 6:51 AM

డిజిటల్‌ లర్నింగ్‌ పుస్తకం ఆవిష్కరణ

డిజిటల్‌ లర్నింగ్‌ పుస్తకం ఆవిష్కరణ

మంచిర్యాలటౌన్‌: డిజిటల్‌ లర్నింగ్‌ పైథాన్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజీ అనే అంశంపై విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా ఉపాధ్యాయుడు బి.రాజమౌళి రాసిన పుస్తకాన్ని డీఈవో యాదయ్య సోమవారం ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం డిజిటల్‌ విద్యను ప్రోత్సహించేలా ఏ బుక్‌ ఆన్‌ డిజిటల్‌ లెర్నింగ్‌ పుస్తకాలను ఆరు నుంచి పదో తరగతి వరకు ప్రవేశపెట్టిందని డీఈవో తెలిపారు. పైథాన్‌ ప్రోగ్రాం లాంగ్వేజీని సులభతరం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించినట్లు తెలిపారు. డిస్ట్రిక్ట్‌ క్వాలిటీ కోఆర్డి నేటర్‌ సత్యనారాయణమూర్తి, డిస్ట్రిక్ట్‌ ప్లానింగ్‌ ఐసీటీ అండ్‌ డిజిటల్‌ ఇనిషియేటివ్స్‌ కోఆర్డినేటర్‌ బరత్‌, ప్రధానోపాధ్యాయురాలు ఐ.పద్మజ, కే.విజ యలక్ష్మీ, చౌదరి, మల్లేశ్‌, రాజకుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement