పత్తి ఏరుతున్న కొత్త సర్పంచ్‌ | - | Sakshi
Sakshi News home page

పత్తి ఏరుతున్న కొత్త సర్పంచ్‌

Dec 13 2025 7:26 AM | Updated on Dec 13 2025 7:26 AM

పత్తి ఏరుతున్న కొత్త సర్పంచ్‌

పత్తి ఏరుతున్న కొత్త సర్పంచ్‌

వాంకిడి: మండలంలోని చిచ్‌పల్లి సర్పంచ్‌గా ఎన్నికైన కొర్వేత పద్మ ఎన్నికలు ముగిసిన మ రుసటి రోజే వారి చేనులో పత్తి సేకరిస్తూ కని పించింది. 2019పంచాయతీ ఎన్నిల్లోనూ స ర్పంచ్‌గా పోటీ చేసి గెలుపొందింది. ఈసారి రిజర్వేషన్‌ కలిసిరాగా మళ్లీ పోటీ చేసి వరుసగా రెండోసారి సర్పంచ్‌ పీఠాన్ని దక్కించుకుంది. పద్మ ఇంటర్‌ తర్వాత డీఎడ్‌ పూర్తి చేసి డిగ్రీ చ దువుతోంది. వివాహానంతరం చిచ్‌పల్లికి వచ్చి న పద్మ 2019లో సర్పంచ్‌గా ఎన్నికై గ్రామస్తుల మన్ననలు పొందింది. ఈసారి 117 ఓట్ల మెజా ర్టీతో గెలిచింది. ఎలాంటి ఆర్భాటం లేకుండా శుక్రవారం చేనులో పత్తి ఏరుతూ కనిపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement