పర్యావరణ హిత గణపతి | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ హిత గణపతి

Aug 24 2025 8:36 AM | Updated on Aug 24 2025 8:36 AM

పర్యావరణ హిత గణపతి

పర్యావరణ హిత గణపతి

చెన్నూర్‌: చెన్నూర్‌ పట్టణంలో 60 ఏళ్ల క్రితమే పర్యావరణ పరిరక్షణకు విశ్వబ్రాహ్మణులు ముందడుగు వేశారు. పట్టణానికి చెందిన అకినపల్లి నానయ్య పంతులు 1958లో మొట్టమొదటి సారిగా మట్టి గణపతి విగ్రహాన్ని తయారు చేసి ఉత్సవాలు నిర్వహించారు. అప్పటి నుంచి నేటి వరకు కూడా ఆ కులస్తులు మట్టివిగ్రహాన్ని తయారు చేసి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. విశ్వబ్రాహ్మణ గణేశ్‌ మండలి ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రతీరోజు భజన చేయడంతో పాటు డీజేలు లేకుండా భక్తిపాటలతో భజన చేస్తూ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement