
ప్రిన్సిపాల్కు సీఎం అభినందన
జైపూర్: జైపూర్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులం ప్రిన్సిపాల్ కోలా నాగేశ్వర్రావును సీఎం రేవంత్రెడ్డి అభినందించి గురుకుల అభివృద్ధికి చెక్కు అందజేశారు. గురుకులం 2024 –25 విద్యాసంవత్సరం పదో తరగతి, ఇంటర్మీ డియెట్ ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సా ధించడంతో రాష్ట్ర స్థాయిలో అభినందనలు లభించాయి. హైదరాబాద్లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో గురుకులం సొ సైటీ సెక్రెటరీ అలుగు వర్షిణి, కాలేశ్వరం జోన ల్ ఆఫీసర్ అరుణకుమారి పాల్గొన్నారు.