జర్నలిజంపై దాడి సరికాదు | - | Sakshi
Sakshi News home page

జర్నలిజంపై దాడి సరికాదు

Sep 12 2025 6:48 AM | Updated on Sep 12 2025 6:48 AM

జర్నలిజంపై దాడి సరికాదు

జర్నలిజంపై దాడి సరికాదు

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫోర్త్‌ ఎస్టేట్‌గా గుర్తింపు ఉన్న జర్నలిజంపై దాడి సరికాదు. ప్రజల పక్షాన గళం విప్పే పత్రికల గొంతు నొక్కడం ప్రజాస్వామ్య విరుద్ధం. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ ప్రధానమైనది. రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపడం సరికాదు. పత్రికలలో వచ్చిన వార్తలు అభ్యంతరకరంగా ఉంటే వివరణ కోరాలే తప్ప అక్రమ కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దు. జర్నలిజం విలువల పరిరక్షణకు ప్రభుత్వాలు పాటుపడాలి. ఏపీలో ‘సాక్షి’ ఎడిటర్‌పై అనుసరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉంది.

– అనిరుధ్‌రెడ్డి, ఎమ్మెల్యే, జడ్చర్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement