కేంద్రంపై ఒత్తిడి తెస్తేనే.. | - | Sakshi
Sakshi News home page

కేంద్రంపై ఒత్తిడి తెస్తేనే..

Sep 1 2025 2:27 AM | Updated on Sep 1 2025 2:27 AM

కేంద్

కేంద్రంపై ఒత్తిడి తెస్తేనే..

మద్దిమడుగు వద్ద కృష్ణానదిపై బ్రిడ్జి ఆవశ్యకత గురించి తెలుగు రాష్ట్రా ల సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాం. కేంద్రంపై ఒత్తిడి తెస్తేనే వంతెన, రోడ్డు నిర్మాణం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల నిర్మాణంలో చేర్చడంతో కేంద్రం పరిశీలనలో ఉంది. – వంశీకృష్ణ, ఎమ్మెల్యే, అచ్చంపేట

ప్రతిపాదనలు పంపించాం..

మద్దిమడుగు వద్ద వంతెన అవసరం గుర్తించాం. ఇప్పటికే కేంద్రాని కి ప్రతిపాదనలు పంపించాం. హైవే–44 నుంచి నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, మద్దిమడుగు మీదుగా ఏపీలోని చిరిగిరిపాడు వరకు 165కి.మీ., రోడ్డును ప్రతిపాదించాం. ఈ రోడ్డు మార్గంలో కృష్ణానదిపై వంతెన ఏర్పా టు ఉంది. – మల్లురవి, ఎంపీ, నాగర్‌కర్నూల్‌

కేంద్రంపై ఒత్తిడి తెస్తేనే..
1
1/1

కేంద్రంపై ఒత్తిడి తెస్తేనే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement