డ్రెయినేజీ నిర్మించాలి | - | Sakshi
Sakshi News home page

డ్రెయినేజీ నిర్మించాలి

Jul 1 2025 4:30 AM | Updated on Jul 1 2025 4:30 AM

డ్రెయినేజీ నిర్మించాలి

డ్రెయినేజీ నిర్మించాలి

ద్మావతికాలనీలోని అయ్యప్పగుట్టకు వెళ్లే మార్గంలో 20 ఏళ్ల క్రితమే ఇళ్లు నిర్మించుకున్నాం. ఇప్పటివరకు అధికారులు అధికారులు ఈ గుట్ట ప్రాంతంలో సీసీరోడ్డు, డ్రెయినేజీ ఏర్పాటు చేయకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో మట్టి రోడ్లపై వరద కొట్టికొచ్చి పాయలుగా మారుతున్నాయి. వాహనాల రాకపోకలకు ఆస్కారం లేకుండాపోయింది. కనీసం నడవడానికి కూడా వీలులేదు. ఈ విషయమై పలుమార్లు మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం దక్కడం లేదు.

– పగడం మల్లేష్‌, అయ్యప్పగుట్ట ప్రాంతం, మహబూబ్‌నగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement