అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులకు శంకుస్థాపన..

Jul 9 2025 6:57 AM | Updated on Jul 9 2025 6:57 AM

అభివృద్ధి పనులకు శంకుస్థాపన..

అభివృద్ధి పనులకు శంకుస్థాపన..

మహబూబాబాద్‌ పరిధిలో సుమారు రూ.100కోట్లతో రహదారులు, మున్సిపాలిటీ అభివృద్ధి, ట్రైబల్‌ వెల్ఫేర్‌ భవనాలు, నూతన సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి శుంకుస్థాపనలు చేశారు. అలాగే రూ.300కోట్లతో కేసముద్రం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భవన నిర్మాణం, అంగన్‌వాడీ కేంద్రం, పట్టణంలో 30పడకల కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ నిర్మాణం, నూతన సబ్‌స్టేషన్లు, సీసీరోడ్లు, కల్వర్టులు, అంతర్గత రోడ్ల అభివృద్ధి పనులు, ఎస్సీ కమ్యూనిటీ హాల్‌, నూతన గిడ్డంగుల నిర్మాణం, ఆలయాల అభివృద్ధి, తదితర పనులకు శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రొసీడింగ్‌ పత్రాల పంపిణీ, జిల్లాలోని స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement