ఆమోద రీతిలో వివాదాలు పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

ఆమోద రీతిలో వివాదాలు పరిష్కారం

Mar 9 2025 1:34 AM | Updated on Mar 9 2025 1:32 AM

హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో హనుమకొండ, వరంగల్‌ జిల్లాల న్యాయసేవా అధికార సంస్థల ఆధ్వర్యంలో శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌, సామాజిక మధ్యవర్తిత్వ కార్యక్రమాన్ని ప్రారంభించి నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌పాల్‌, అతిథిగా న్యాయమూర్తి జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ పాల్గొన్నారు. సామాజిక మధ్యవర్తిత్వ కార్యక్రమం అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

హైకోర్టు తాత్కాలిక ప్రధాన

న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌పాల్‌

హనుమకొండలో జాతీయ లోక్‌ అదాలత్‌,

సామాజిక మధ్యవర్తిత్వ కార్యక్రమం ప్రారంభం

అక్కడికక్కడే పలు కేసుల పరిష్కారం

– హన్మకొండ అర్బన్‌

– వివరాలు 8లోu

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement