పత్రికా స్వేచ్ఛను హరించడమే | - | Sakshi
Sakshi News home page

పత్రికా స్వేచ్ఛను హరించడమే

Sep 15 2025 9:17 AM | Updated on Sep 15 2025 9:17 AM

పత్రికా స్వేచ్ఛను హరించడమే

పత్రికా స్వేచ్ఛను హరించడమే

పత్రికా స్వేచ్ఛను హరించడమే

సాక్షి ఎడిటర్‌ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు బనాయించి అణిచి వేస్తే తమను ప్రశ్నించేవాళ్లు ఉండరని కూటమి ప్రభుత్వం దుర్మార్గమైన అలోచన చేస్తుంది. పత్రికలపై, జర్నలిస్టులపై కేసులు బనాయించి కొత్త సంప్రదాయానికి ఈ ప్రభుత్వం తెరలేపింది. ప్రభుత్వాలు ఎప్పుడూ శాశ్వతంగా ఉండవు. పత్రికా స్వేచ్ఛని హరిస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం తలెత్తుతుంది. కూటమి ప్రభుత్వం ఇకనైనా తమ తప్పును తెలుసుకొని అక్రమ కేసులపై దృష్టి వీడి, ప్రజా సమస్యలను పరిష్కరించాలి.

– నల్లగట్ల స్వామిదాస్‌,

వైఎస్సార్‌ సీపీ తిరువూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement