
మొదటిసారి స్మార్త పరీక్షలు
వేద విద్యా పరంపరకు ప్రాచూర్యం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం ప్రాంగణంలో స్మార్తపరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి నిర్వహిస్తోంది. నాలుగు వేదశాఖల ఆధారంగా ఈ పరీక్షలు జరుగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి వేద విద్యార్థులు, గురువులు, పండితులు ఈ పరీక్షల కోసం వేములవాడకు విచ్చేశారు.
– డాక్టర్ ముష్టివెంకటనాగశర్మ,
తిరుపతి వేంకటేశ్వరస్వామి
విశ్వవిద్యాలయం, స్మార్త విభాగం ఇన్చార్జి