క్రైస్తవ ఉజ్జీవ మహాసభలు | - | Sakshi
Sakshi News home page

క్రైస్తవ ఉజ్జీవ మహాసభలు

May 18 2024 8:35 AM | Updated on May 18 2024 8:35 AM

క్రైస్తవ ఉజ్జీవ మహాసభలు

క్రైస్తవ ఉజ్జీవ మహాసభలు

కరీంనగర్‌కల్చరల్‌: నగరంలోని సెయింట్‌ మార్క్‌ చర్చి గ్రౌండ్‌లో శుక్రవారం సీఎస్‌ఐ సంఘాల ఆధ్వర్యంలో క్రైస్తవ ఉజ్జీవ మహాసభలు ప్రారంభమయ్యాయి. జాతీయ, అంతర్జాతీయస్థాయిలో విశేష ఆదరణ కలిగిన బ్రదర్‌ జెన్నీ క్రిస్టాఫర్‌ మాట్లాడుతూ క్రీస్తు చూపించిన మార్గంలో నడిస్తే భూమి భూపల స్వర్గం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రూబెన్‌ మార్క్‌, ప్రిసిల్ల పరిమళ రూబెన్‌ మార్క్‌, పాల్‌ కొమ్మాలు, ఎస్‌.జాన్‌, ఆర్‌.ప్రసాద్‌, బి.ప్రసాద్‌, ఎ.మధుమోహన్‌, డీకన్‌ పింటు, డీకన్‌ రోజి, రెనాల్డ్‌, పాస్టర్‌ తిమోతి, పాస్టర్‌ క్రిస్టొఫర్‌, ఇండిపెండెంట్‌ పాస్టర్స్‌, స్థానిక సంఘాల పెద్దలు, ఇవాంజిలిస్ట్‌లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement