
బీభత్సం సృష్టించిన ఈదురుగాలులు
సాక్షి నెట్వర్క్:బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల పరిధిలో సోమవారం రాత్రి ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. చెట్లు విరిగి రోడ్లపై అడ్డంగా పడ్డాయి. దీంతో చాలా చోట్ల ట్రాఫిక్కు అంతరాయమేర్పడింది. విద్యుత్ తీగలు తెగిపోవడంతో కరెంటు లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. స్థానికులు చెట్లను తొలగించి ట్రాఫిక్ను పునరుద్దరించేలా చర్యలు తీసుకున్నారు. రాత్రంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మంగళవారం ఉదయం నుంచే విద్యుత్ సిబ్బంది విద్యుత్ వైర్లను సరిచేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
పలుచోట్ల వాహనాల రాకపోకలకు ఇబ్బందులు

బీభత్సం సృష్టించిన ఈదురుగాలులు

బీభత్సం సృష్టించిన ఈదురుగాలులు

బీభత్సం సృష్టించిన ఈదురుగాలులు

బీభత్సం సృష్టించిన ఈదురుగాలులు