పర్యవేక్షణ లేక.. | - | Sakshi
Sakshi News home page

పర్యవేక్షణ లేక..

Jun 6 2025 6:17 AM | Updated on Jun 6 2025 6:17 AM

పర్యవేక్షణ లేక..

పర్యవేక్షణ లేక..

ధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆయా వార్డులలో పనులు అస్తవ్యస్తంగా సాగుతున్నాయి. ప్రధానంగా పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉంది. ఎక్కడి చెత్త అక్కడే కుప్పలుగా వీధుల్లో పేరుకుపోతోంది. మురికి కాలువలు చెత్తాచెదారంతో పూడుకుపోతున్నాయి. అపరిశుభ్ర వాతావరణంతో పలు కాలనీలు కంపుకొడుతున్నాయి. వానరాలు, కుక్కల బెదడ తీవ్రంగా ఉంది. పలు కాలనీలలో ఇంటింటా చేత్తసేకరణ జరగడం లేదు. కొన్నిచోట్ల వీధిదీపాలు వెలగక నెలలు గడుస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. తాగునీరు సమయానికి సరఫరా కాక ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. బల్దియా స్థలాలకు భద్రత లేకుండాపోయింది. అన్ని వార్డుల్లో ప్రకృతి వనాలు వికృతంగా మారాయి. డైలీ మార్కెట్‌ కంపుకొడుతుంది. అసెస్‌మెంట్లు ఇష్టారీతిన సాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement