
రాష్ట్ర స్థాయి సేవా పతకాలకు ఎంపిక
కామారెడ్డి క్రైం: రాష్ట్ర అ వతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభు త్వం పోలీసు శాఖలో ఉ త్తమ సేవలు అందిస్తున్న వారికి అవార్డులను ప్రక టించింది. జిల్లాలో 17 మంది అవార్డులకు ఎంపికయ్యారు. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కే.లింగయ్య ఉత్తమ సేవా పతకానికి ఎంపికయ్యారు. సీసీఎస్ సీఐ ఎన్.శ్రీనివాస్, భిక్క నూర్ ఎస్సై దత్తాత్రి గౌ డ్, ఏఆర్ ఎస్సై సత్యనారాయణరెడ్డి, దోమకొండ ఏఎస్సై సుబ్రహ్మణ్యం చారి, కామారెడ్డి ఏఎస్సై ఏ.శ్రీనివాస్, మాచారెడ్డి ఏఎస్సై ప్రభాకర్రెడ్డి, బిచ్కుంద ఏఎస్సై శంకర్, రా మారెడ్డి పీఎస్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న కృష్ణమూర్తి, ఏఆర్ హెడ్కానిస్టేబుళ్లు ఎం.నారాయణ, సత్యం గౌడ్, శ్రీధర్, కామారెడ్డి హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్రావు, గాంధారి హెడ్ కానిస్టేబుల్ రవి కుమార్, సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ కిషన్, లింగంపేట కానిస్టేబుల్ దేవేందర్, మద్నూర్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ సేవా పతకాలకు ఎంపికయ్యారు.

రాష్ట్ర స్థాయి సేవా పతకాలకు ఎంపిక