సివిల్‌ పెన్షనర్ల నూతన కార్యవర్గం | - | Sakshi
Sakshi News home page

సివిల్‌ పెన్షనర్ల నూతన కార్యవర్గం

Oct 5 2025 2:32 AM | Updated on Oct 5 2025 2:32 AM

సివిల్‌ పెన్షనర్ల  నూతన కార్యవర్గం

సివిల్‌ పెన్షనర్ల నూతన కార్యవర్గం

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): సివిల్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికై ంది. కాకినాడలో శనివారం జరిగిన కార్యక్రమంలో అసోసియేషన్‌ చైర్మన్‌గా పి.మహేశ్వరరావు, కన్వీనర్‌గా తురగా సూర్యారావు, జిల్లా ఫైనాన్స్‌ కార్యదర్శిగా డీఎల్‌ఎన్‌ శాస్త్రి, ఇతర కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పాత పెన్షనర్లకు వేతన సంఘం సిఫార్సులు అందించాలని డిమాండ్‌ చేశారు. వాలిడేషన్‌ చట్టం రద్దుతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి త్వరలోనే రాజ్యసభ, ఎంపీలను కలిసి వినతి పత్రం ఇస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement