చెయ్యెత్తిన పల్లెలు.. | - | Sakshi
Sakshi News home page

చెయ్యెత్తిన పల్లెలు..

Dec 15 2025 9:13 AM | Updated on Dec 15 2025 9:13 AM

చెయ్య

చెయ్యెత్తిన పల్లెలు..

మహబూబ్‌నగర్‌: 98 కాంగ్రెస్‌.. 39 బీఆర్‌ఎస్‌

జిల్లాలోని 151 జీపీల్లో రెండో విడతలో పోలింగ్‌ జరిగింది. మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలోని హన్వాడ, దేవరకద్రలోని సీసీకుంట, కౌకుంట్ల దేవరకద్ర.. జడ్చర్లలోని మిడ్జిల్‌.. నారాయణపేటలోని కోయిల్‌కొండ మండలాల పరిధిలో 98 మంది కాంగ్రెస్‌ మద్దతుదారులు సర్పంచ్‌లుగా విజయం సాధించారు. 39 జీపీల్లో బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. బీజేపీకి చెందిన ఎనిమిది మంది, ఆరు చోట్ల ఇతరులు సర్పంచ్‌ పీఠాలను కై వసం చేసుకున్నారు.

నారాయణపేట : కాంగ్రెస్‌దే పైచేయి..

జిల్లాలోని ఈ నియోజకవర్గ పరిధిలో దామరగిద్ద, ధన్వాడా, నారాయణపేట, మరికల్‌ మండలాల్లో 95 పంచాయతీలకు పోలింగ్‌ నిర్వహించారు. 52 పంచాయతీల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు.. 18 పంచాయతీల్లో బీఆర్‌ఎస్‌, 13 జీపీల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. 12 గ్రామాల్లో ఇతరులు సర్పంచ్‌ పీఠాన్ని దక్కించుకున్నారు.

చెయ్యెత్తిన పల్లెలు..1
1/3

చెయ్యెత్తిన పల్లెలు..

చెయ్యెత్తిన పల్లెలు..2
2/3

చెయ్యెత్తిన పల్లెలు..

చెయ్యెత్తిన పల్లెలు..3
3/3

చెయ్యెత్తిన పల్లెలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement