
ఫోన్ చేయాల్సిన నంబర్: 7013959920, 7013959652
గద్వాల: కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో జెన్ –1 వైరస్ వేరియంట్ లక్షణాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఈ నెల 30న శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు డీఎంహెచ్ఓ సిద్దప్పతో ‘సాక్షి’ ఫోన్ ఇన్ నిర్వహిస్తుంది. జిల్లా ప్రజలు కరోనా వైరస్పై తమకు ఉన్న అనుమానాలు, వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై నేరుగా ఫోన్ చేసి మాట్లాడి నివృత్తి చేసుకోవచ్చు.
రేపు డీఎంహెచ్ఓతో ‘సాక్షి’ ఫోన్ ఇన్

ఫోన్ చేయాల్సిన నంబర్: 7013959920, 7013959652