కార్యకర్తలకు అండగా ఉంటాం.. | - | Sakshi
Sakshi News home page

కార్యకర్తలకు అండగా ఉంటాం..

Dec 2 2025 7:38 AM | Updated on Dec 2 2025 7:38 AM

కార్యకర్తలకు అండగా ఉంటాం..

కార్యకర్తలకు అండగా ఉంటాం..

ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

పాలకుర్తి: కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. సోమవారం పాలకుర్తి మండలం ఈరవెన్ను గ్రామంలో బీఆర్‌ఎస్‌, సీపీఎం పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన కార్యకర్తలకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్న వారికి అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి, మల్లారెడ్డి, రాఘవరావు, సోమేశ్వర్‌, మహేందర్‌ రెడ్డి, శ్రీనివాస్‌, కుమారస్వామి, రమేష్‌, రాజశేఖర్‌, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement