సీజేఐటీలో ముగిసిన సదస్సు | - | Sakshi
Sakshi News home page

సీజేఐటీలో ముగిసిన సదస్సు

Mar 20 2025 1:57 AM | Updated on Mar 20 2025 1:53 AM

జనగామ: జనగామ మండలం యశ్వంతాపూర్‌ క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్‌ కళాశాలలో రెండు రో జులుగా జరుగుతున్న గిజైనింగ్‌ ఆఫ్‌ సోలార్‌ పీపీ సి స్టం సదస్సు బుధవారంతో ముగిసింది. కళాశాల డై రెక్టర్‌ విజయపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో గ్రీన్‌ వియాన్‌ వర్కింగ్‌ మేనేజర్‌ పురుషోత్తమ చారి విద్యార్థులకు సోలార్‌ ఎనర్జీ ప్రాముఖ్యత, ఉపయోగంపై అవగాహన కల్పించారు. సహజ సిద్ధంగా లభించే సౌరశక్తిని ఉపయోగించడం ద్వారా అ నేక వనరులను కాపాడే అవకాశం ఉందన్నారు. ఈ సదస్సులో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌, నిర్వాహకులు జి.సరిత, పి.కర్ణాకర్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement