
నట్టల మందు ఇవ్వడం లేదు
వర్షకాలం ప్రారంభమైనప్పటికీ నట్టల మందు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి మంజూరు కాలేదు. ప్రైవేటు దుకాణాలను ఆశ్రయించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. జ్వరం, ఇతర మందులు ప్రభుత్వ పశువైద్య కేంద్రాల్లో ఉండటం లేదు.
– నవీన్, రాయికల్, రైతు
బడ్జెట్ రాగానే పంపిణీ
ప్రభుత్వం నుంచి బడ్జెట్ రాగానే సీజనల్ వ్యాధి మందులు పంపిణీ చేస్తాం. ప్రస్తుతం వ్యాక్సిన్లు వేసే ప్రక్రియ కొనసాగుతోంది. దళారులను నమ్మి ఎవరూ మోసపోవద్దు. ప్రభుత్వ వైద్యులు వ్యాక్సిన్ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
– వేణుగోపాల్, జిల్లా పశువైద్యాధికారి

నట్టల మందు ఇవ్వడం లేదు