
ఇంజినీరింగ్ కోర్సులపై సందేహాలా?
● నేడు జేఎన్టీయూ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.విష్ణువర్ధన్తో ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమం
7
తేదీ : 10–06–2025
సమయం:
మంగళవారం : ఉదయం 10 గంటల నుంచి
11 గంటల వరకు
రామగిరి: మీరు ఇంజినీరింగ్ కోర్సులు చదవాలనుకుంటున్నారా? ఏ కోర్సులో చేరితే మంచి భవిష్యత్ ఉంటుంది? కొత్త కోర్సులు ఏమిటి? వాటితో ప్రయోజనాలు ఏమిటి? మీకు ఇష్టమైన కోర్సుల ఎంపిక, కొత్త కోర్సుల ద్వారా ఉపాధి అవకాశాలు.. తదితర అంశాల్లో ఏమైనా సందేహాలు ఉంటే ‘సాక్షి’ మీకోసం మంథని జేఎన్టీయూ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.విష్ణువర్ధన్తో నేరుగా మాట్లాడే అవకాశం కల్పిస్తోంది. మంగళవారం ‘సాక్షి’ ఫోన్ ఇన్ నిర్వహిస్తోంది. ఫోన్లో ఆయనతో మాట్లాడి మీ సందేహాలు నివృత్తి చేసుకోండి.
సంప్రదించాల్సిన ఫోన్ నంబరు 94935 48242

ఇంజినీరింగ్ కోర్సులపై సందేహాలా?