ప్రణాళిక అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రణాళిక అమలు చేయాలి

Apr 30 2025 1:54 AM | Updated on Apr 30 2025 1:54 AM

ప్రణాళిక అమలు చేయాలి

వానాకాలం సీజన్‌కు ప్రణాళిక రూపొందించడంతోపాటు రైతులకు అవసరమైన మేరకు అందించాలి. కొన్నిచోట్ల విత్తనాలు దొరకడం లేదు. సకాలంలో ఎరువులు ముఖ్యంగా యూరియా అందడం లేదు. విత్తన కంపెనీలు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుతున్నాయి. అదుపులో ఉంచాలి.

– మారు మురళీధర్‌ రెడ్డి, మెట్‌పల్లి

ప్రణాళిక సిద్ధం చేశాం

వానాకాలం సీజన్‌లో రైతులు సాగు చేసే పంటల వివరాలతోపాటు వాటికి అవసరమయ్యే రసాయన ఎరువులు, విత్తనాలకు సంబంధించిన ప్రణాళిక రూపొందించాం. ప్రణాళికను ఉన్నతాధికారులకు పంపించాం. ఆ మేరకు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, రైతులకు దిశానిర్దేశం చేయనున్నాం.

– భాస్కర్‌, జిల్లా వ్యవసాయాధికారి

      ప్రణాళిక అమలు చేయాలి
1
1/1

ప్రణాళిక అమలు చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement