ఇబ్బందులు కలగొద్దు | - | Sakshi
Sakshi News home page

ఇబ్బందులు కలగొద్దు

Oct 30 2025 10:22 AM | Updated on Oct 30 2025 10:22 AM

ఇబ్బందులు కలగొద్దు

ఇబ్బందులు కలగొద్దు

ఇబ్బందులు కలగొద్దు

మంత్రి కొండా సురేఖ

వరంగల్‌: మోంథా తుపాను నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ రైతులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. బుధవారం మంత్రి వరంగల్‌ క్యాంప్‌ కార్యాలయం నుంచి వరంగల్‌ కలెక్టర్‌తో, అధికారులతో మాట్లాడారు. రైతులకు నష్టం వాటిల్లకుండా వ్యవసాయ, మార్కెటింగ్‌, రెవెన్యూ డీఆర్డీఓ సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా శాఖలు అలర్ట్‌గా ఉండాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement